Wednesday, November 29, 2017

ఏమిటీ భారతదేశ రాజ్యాంగ వ్యవస్థ




సాధారణ ప్రజానీకాన్ని మోసగించడమేనా ...?
మీరే చూడండి ....
    
1- నాయకుడు కావాలంటే  రెండు సీట్లుకు కలిపి పోటీ చేయవచ్చు
     కానీ ....
     మీరు రెండు ప్రదేశాలలో ఓటు చేయలేరు,
2- మీరు జైలులో లాక్ అయిఉంటే ఓటు చేయడానికి లేదు
    కానీ
     నాయకుడు జైలులో ఉన్నప్పుడు ఎన్నికలలో పోటీ చేయవచ్చు.
3- మీరు జైలుకు వెళ్లినట్లయితే, అప్పటినుండి   మీ జీవితము పూర్తి అయిపోయినట్లే
     ఏ ప్రభుత్వ ఉద్యోగానికి అర్హులు కారు,
కానీ ......
లీడర్ వారు  ప్రధాన మంత్రి లేదా అధ్యక్షుడిగా అయినప్పటికీ తరచుగా జైలులో హత్య లేక మానభంగం లాంటి కనెక్షన్ లో, , ఉండిన
ఏ ఇబ్బంది లేదు మళ్ళీ మళ్ళీ అర్హులే
4- బ్యాంకు లో ఒక చిన్న ఉద్యోగం పొందడానికి మీరు ఒక గ్రాడ్యుయేట్ అయి ఉండాలి.
అయితే,
నాయకుడు ఒక బొటనవేలి ముద్ర అయినప్పటికీ, భారతదేశం ఆర్థిక మంత్రిగా మారవచ్చు.
5-సైన్యంలో ఒక చిన్న సైనికుడు గా ఉద్యోగం పొందడానికి, అతను కనీసం విద్యా ,అదనంగా 10 కిలోమీటర్ల రేసు గెలవాలి,
కానీ ....
నాయకుడు నిరక్షరాస్యులు మరియు దివ్యాంగులు అయినప్పటికి అతను ఆర్మీ చీఫ్, నేవీ మరియు ఎయిర్ ఫోర్స్ అంటే రక్షణ శాఖ మంత్రి కావచ్చు
మరియు
వారి కుటుంబం ఇప్పటి వరకు పాఠశాల వరకు వెళ్ళలేదు, అయినా ఆ నాయకుడు దేశం యొక్క విద్య మంత్రి కావచ్చు
మరియు
వేలాది కేసులను ఆ నాయకుడు ఎదుర్కుంటున్నా.ఆ నాయకుడు పోలీస్ డిపార్ట్మెంట్ యొక్క చీఫ్ అవ్వవచ్చు, అంటే హోం మంత్రి.
ఇంతకుముందు వ్యాసంలో రాసినట్లు
ప్రభుత్వ ఉద్యోగుల 35 ,30 సంవత్సరాల ఒక సంతృప్తికరమైన సేవ  తర్వాత కూడా ఏ పెన్షన్ కి అర్హులు కానప్పుడు కేవలం 5 సంవత్సరాల పదివితర్వాత ఎమ్మెల్యే / MP.లకు,ఇళ్ళ స్థల్లాలు, ప్లాట్లు ,ప్రయాణ రిజర్వేషన్లు. పెన్షన్ అనేది న్యాయమా ?

మీరు ఈ వ్యవస్థను మార్చాలని అనుకుంటు ఉంటే.
నాయకుడు మరియు ప్రజల కోసం ఒకే ఒక చట్టం ఉండాలి.


------------ ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్ పొన్నూరు@9441503681





No comments:

Post a Comment

Address for Communication

Address card