Saturday, April 12, 2014

మనం గుడికి వెళ్ళినపుడు తీర్ధం తీసుకుంటాం కదా? ఎందుకో తెలుసా?

మనం గుడికి వెళ్ళినపుడు తీర్ధం తీసుకుంటాం కదా? ఎందుకో తెలుసా?
తీర్ధం అంటే ఓక గిన్నెలో పొసిన కాసిని నీళ్ళు కాదు

హిందూ శాస్త్రీయ గ్రంధాలు ఏమి చెపుతున్నాయంటే
ఒక రాత్రి అంతా రాగి పాత్రలో క్రిష్ణ తులసి ఆకులు వేసి 
మరుసటి రోజు ఆ నీటిని తీర్ధంగా తీసుకోవాలని చెపుతున్నాయి
దీనిలో ఉన్న సైంటిఫిక్ కారణాలు  ఎంటంటే  తులసిలో ఇరీడియం  అనే ధాతువు
వుంటుంది అది రాగి అనగా కాపర్ తో కలసి రసాయనక చర్య జరిపి
వెంటనే శక్తినిచ్చే (ఇనిస్టెంట్ ఎనర్జి ) ధాతువు గా తయారువుతుంది .
అది మనకి తెలియ చేయటానికే దేవాలయల్లో తీర్ధం గా అలవాటు  చేస్తారు 
నిత్యం మనలని అలవాటుగా తీసుకొమ్మని .
అందుకే ఎవరైనా ఆఖరి క్షణాల్లో  ఉన్నపుడు  కొంచెం   తులసినీళ్ళు నోట్లో పొయమంటారు
కొంచెం శక్తి వస్తే  బ్రతుకుతాడని .
 కనుక స్నేహితులారా
 ఇకపై మీరెప్పుడైనా  ఏగుడికి వెళ్ళిన ఇంట్లొ అయినా పై విధంగా ప్రయత్నం చేయండి.
చేయమని మీరు చెప్పగలిగిన పూజారికి చెప్పండి 
శాశ్త్రాన్ని  పాటించి మిమ్మల్ని  మీ మతాన్ని గౌరవించండి

No comments:

Post a Comment

Address for Communication

Address card